Sri Nori Narasimha Sastry Rachanalu-1
Sale price
Rs. 280.00
Regular price
Rs. 300.00
Skip to product information
Sri Nori Narasimha Sastry Rachanalu-1
Sale price
Rs. 280.00
Regular price
Rs. 300.00
Sri Nori Narasimha Sastry Rachanalu-1
కవిసమ్రాట్ నోరినరసింహశాస్త్రి (6.2.1900 - 03.01.1978) తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే రచనలు చేసినవారు. ఆయన కవి, కథకుడు, నాటకకర్త, నవలాకారుడు, విమర్శకుడు.
భావకవితాయుగంలో కవిత్వ రచన ఆరంభించిన శాస్త్రిగారు తన యౌవన ప్రారంభదశలో విశృంఖలంగా రచనలు చేసి మానసిక పరిణతి కలిగినంతనే వాటినన్నిటిని తగులబెట్టారు. అప్పటి వరకున్న నరసింహశాస్త్రిగారు వేరు, తర్వాతి నరసింహశాస్త్రిగారు వేరు.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store