Rudrabhoomi
Sale price
Rs. 83.00
Regular price
Rs. 90.00
Skip to product information
Rudrabhoomi
Sale price
Rs. 83.00
Regular price
Rs. 90.00
Rudrabhoomi by madhu babu
మధుబాబు నవలలు తెలుగు పాఠకులలో, ముఖ్యంగా డిటెక్టివ్ కథలను ఇష్టపడే వారిలో ఎంతో ప్రజాదరణ పొందాయి. మధుబాబుగా ప్రసిద్ధుడైన వల్లూరు మధుసూదన రావు ప్రముఖ తెలుగు నవలా రచయిత. ఎక్కువగా పరిశోధనాత్మక (డిటెక్టివ్) నవలలు ప్రచురించాడు. వీరి చాలా నవలలో షాడో కథానాయకుడిగా కనిపిస్తాడు. కొన్ని నవలలలో వాత్సవ్ని కూడా కథానాయకుడిగా చేసి రాస్తూ ఉంటారు. ఈయన రచనా శైలిలో ఒక ప్రత్యేకత ఉన్నది, ఏ విషయాన్ని రచయతగా చెప్పారు. దానిని కథ లోని పాత్రలు మాట్లాడుకునేటట్లు చేస్తారు. ఈయన వ్రాసిన జానపద నవలలు కూడా ఇంతే స్థాయిలో చదువరులను ఆకట్టుకున్నాయి
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Telugu Books - a Telugu Book Store