Panchanadhula Praasastyam
Sale price
Rs. 87.00
Regular price
Rs. 125.00
Skip to product information
Panchanadhula Praasastyam
Sale price
Rs. 87.00
Regular price
Rs. 125.00
Pancha Nadula Prasastyam పంచనదుల ప్రాశస్త్యం BY Chaganti Koteswara Rao
ప్రతిరోజూ నదీస్నానం చేసేవారి శరీరానికి మంచి బలం కలుగుతుంది. ఎందుకంటే చంద్రునికి సుధాకిరణుడు అని పేరు. సౌందర్యలహరిలో శంకరాచార్యులు హిమకరః అంటూ ఉంటారు. ఆ చంద్రుడు అమృతకిరణాలను స్రవిస్తే ఆ ధారలను నదీజలాలు స్వీకరిస్తాయి. తెల్లవారు జామున నదిలో స్నానం చేస్తే నీటియందా అమృతం ప్రవేశించి ఉంటుంది. ఓషధీతత్త్వాన్ని పుచ్చుకుని ఉంటుంది కాబట్టి అటువంటి అమృతం కలసిన జలాలు శరీరాన్ని తాకిన కారణం చేత ఆరోగ్యం కలుగుతుంది.
Sold by Sahithi Prachuranalu, Sahithi Books, Emesco Books, Emesco Books Telugu - a Telugu Book Store